Main Story

Editor's Picks

TELANGANA NEWS

మున్నూరుకాపు అధ్యక్షులుగా పుటం పురుషోత్తం రావు విజయం

తెలంగాణ: రాష్ట్ర మున్నూరుకాపు సంఘం ఆదివారం నెక్లెస్ రోడ్  జలవిహార్ లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా సర్దార్  పుట్టం పురుషోత్తం రావు పటేల్, సమీప అభ్యర్థి వాసాల వెంకటేశ్వర్లు మధ్య పోటీ జరుగగ, పురుషోత్తంరావు...

మున్నూరుకాపు విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ

హైదరాబాద్: సికింద్రాబాద్ మున్నూరుకాపు సంఘం కార్యాలయంలో *"టీమ్ వి ఫర్ యు ఫౌండేషన్*" ఆధ్వర్యంలో మున్నూరు కాపు కులానికి చెందిన పేద విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్ పంపిణీ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ చైర్మన్...

మున్నూరు కాపు ఓల్డ్ సిటీ కార్యాలయము ప్రారంభం

హైదరాబాద్: పాత బస్తి లాల్ దర్వాజా లో పాతనగర మున్నూరుకాపు సంఘం నూతన కార్యాలయములో అధ్యక్షులు పల్లె శ్రవణ్ కుమార్  ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. సంగం ప్రారంభోత్సవం సందర్భంగా రిబ్బన్ కట్ చేసి పాతనగర మున్నూరుకాపు...

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన మున్నూరు కాపులు

హనుమకొండ జిల్లా,మున్నూరుకాపు భవన నిర్మాణం కోసం రూ.ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసి, శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఫ్లోర్...

జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణ, అధ్యక్షుడు యం.సోమయ్య

కరీంనగర్,జూన్ 15:రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై త్వరలో ఉద్యమ కార్యాచరణ ఉంటుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు.పాత్రికేయుల సమస్యల పై సమిష్టి పోరాటానికి సన్నద్దం కావాలని ఆయన...

మాంగల్య షాపింగ్ మాల్ ను సీల్ చేసిన అధికారులు

హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న వస్త్ర సముదాo మాంగళ్య షాపింగ్ మాల్ ను ఉదయం జిహెచ్ఎంసి అధికారులు సీజ్ వేసినారు .ఈభవనానికి ఆక్యుపేసి సర్టిఫికెట్ లేకుండాఈ మాంగల్య షాపింగ్ మాల్ ను...

AP NEWS

తీన్మార్ మల్లన్నను కలిసిన పెద్దింటి అశోక్ కుమార్

తెలంగాణ : ప్రముఖ రచయిత, విద్యావేత్త,పెద్దింటి అశోక్ కుమార్ (బలగం సినిమా రచయిత) సోమవారం ఉదయం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న  క్యూ న్యూస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అశోక్ కుమార్ ను తీన్మార్ మల్లన్న...

న్యాయం కోసం పోరాడి గెలిచిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    రాజన్న సిరిసిల్ల జిల్లా: నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో, అలాగే ఆదర్శంగా తీర్చి దిద్దాలని వేములవాడ నియోజకవర్గ పరిధి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో నాలుగు సార్లు...

శ్రీవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ భార్య శ్రీమతి అన్న కొణిదల

 ఆంధ్ర ప్రదేశ్ : తిరుమల తిరుపతి  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల సోమవారం దర్శించుకున్నారు. వేకువజామున వైకుంఠ...

ఆనాడు తండ్రి తరం ఏమిటి…ఈనాడు కొడుకుల తరం ఏమిటి?

ముఖ్య సందేశం ...ఒక కొడుకు తన తండ్రిని అడిగిన ఒక సందేహం.నాన్నా మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు..విమానాలు లేవు..ఇంటర్నెట్ లేదు.. టీవీ లు లేవు..కంప్యూటర్లు లేవు..ఏసీ లు లేవు..లగ్జరీ కార్ లు లేవు..మొబైల్ ఫోన్లు...

నిరుపేద పెళ్లి కూతురికి ఆర్థిక సహాయం అందించిన సేవా సంస్థ

ఆంధ్ర ప్రదేశ్: తల్లిని కోల్పోయిన నిరుపేద యువతి వివాహానికి సాయం చేయమని అభ్యర్ధిస్తూ ఆశ్రయించిన ఓ తండ్రి (రాజోలు మండలం). మానవతా మూర్తులు - సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సోషల్ మీడియా మిత్రుల ద్వారా...

ఢిల్లీలో జర్నలిస్టు సమస్యలపై తెలంగాణ-ఎంపీ రవిచంద్ర

న్యూఢిల్లీ:రైల్వేలో జర్నలిస్టుల రాయితీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టులలో చాలా వరకు తక్కువ,మధ్య తరగతి ఆదాయ వర్గాలకు చెందిన వారేనని,తమ విధి నిర్వహణలో భాగంగా ప్రతినిత్యం రైళ్లలో...

NATIONAL NEWS

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాయచూర్ మున్నూరు కాపు సమాజం

హైదరాబాద్:రాయచూరు,మున్నూరు కాపు (బలిజ) సమాజం ప్రతి సంవత్సరం రాయిచూర్‌లో నిర్వహించే "కార హున్నిమే వర్షాకాలం సాంస్కృతికోత్సవం" సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకుడు రావి బోసరాజును...

శ్రీవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ భార్య శ్రీమతి అన్న కొణిదల

 ఆంధ్ర ప్రదేశ్ : తిరుమల తిరుపతి  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల సోమవారం దర్శించుకున్నారు. వేకువజామున వైకుంఠ...

ఢిల్లీలో జర్నలిస్టు సమస్యలపై తెలంగాణ-ఎంపీ రవిచంద్ర

న్యూఢిల్లీ:రైల్వేలో జర్నలిస్టుల రాయితీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టులలో చాలా వరకు తక్కువ,మధ్య తరగతి ఆదాయ వర్గాలకు చెందిన వారేనని,తమ విధి నిర్వహణలో భాగంగా ప్రతినిత్యం రైళ్లలో...

CM దమ్ముంటే హైదరాబాదును భాగ్యనగర్ గా మారుస్తాడా

హైదరాబాద్:హైదరాబాదులో ఉన్న బిజెపి పార్టీ ఆఫీసు ఆవరణను గద్దర్ పేరు పెట్టడం అని ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడడం నవ్వొస్తుందని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. పద్మ అవార్డు...

చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన ప్రధాన మంత్రి మోడీ

న్యూఢిల్లీ :వెండితెర మీద మెరిసినా..పొలిటికల్ మీటింగ్‌లో కనిపించినా..ఆయనెక్కడున్నా సమ్‌థింగ్‌ స్పెషలే. పాలిటిక్స్‌కు ఆయన దూరంగా ఉన్నా..రాజకీయాలు మాత్రం ఆ టాలీవుడ్‌ బిగ్‌స్టార్‌ నుంచి దూరం కావడం లేదు.మరోసారి ప్రధానితో కనిపించి.పొలిటికల్‌ గాసిప్‌లో వైరల్‌ న్యూస్‌గా...

ప్రియురాలును చితకబాదుతున్న భార్య

 మధ్యప్రదేశ్ :ఎంపీపీలోని నీముచ్‌కు చెందిన ఒక సర్పంచ్ తన గర్ల్ ఫ్రెండ్ తో కొంత సమయం గడపడానికి దాదాపు 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయినికి వెళ్లాడు, కానీ అక్కడ అతని భార్య అక్కడికి...