Main Story

Editor's Picks

TELANGANA NEWS

ఏనుగుల చంద్రయ్య ప్రధమ వర్ధంతి

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి మున్నూరుకాపు నిత్య అన్నదాన సత్రం ఫౌండర్ అధ్యక్షులు స్వర్గీయ ఏనుగుల చంద్రయ్య మల్కాజిగిరి వారి నివాసంలో ఏర్పాటు చేసిన  ప్రధమ వర్ధంతి కార్యక్రమానికి ప్రత్యేక హోనేక్తులుగా మున్నూరు కాపు రాష్ట్ర...

జర్నలిస్టులను బెదిరించిన వారికి జరిమాన,సుప్రీంకోర్టు తీర్పు

  న్యూఢిల్లీ:దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు.పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన.50 వేల రూపాయలు జరిమానా, అలాగే ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ...

రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడే కాపులకు మనగడ అన్నపూర్ణ పిలుపు

హైదరాబాద్: మున్నూరుకాపులు ఆర్థికంగా రాజకీయంగా ముందుకు సాగినప్పుడే వారికి మనుగడ ఉంటుందని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సి అన్నపూర్ణ పటేల్ పిలుపునిచ్చారు.ఆదివారం మున్నూరు కాపు సంక్షేమ సంఘం దిల్షుక్నగర్ ఎల్బీనగర్ వారి సౌజన్యంతో...

మున్నూరు కాపు బోనాల కార్పొరేటర్ శ్రీవాణి హాజరు

హైదరాబాద్  మున్నూరుకాపు సంక్షేమ సంఘం దిల్షుక్నగర్ ఎల్బీనగర్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున కొత్తపేట కిల మైసమ్మ టెంపుల్ దగ్గర మున్నూరు కాపు కుల సంఘ నాయకుల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించినారు ఈ కార్యక్రమంలో...

దేశంలో పెరిగిపోతున్న పెళ్లికాని వారి సంఖ్య 

దేశంలో పెళ్లికాని యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు గానీ వారి ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యక్తిగత నిర్ణయాలు వంటి కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. గతంలో తాతలు, తండ్రులు ఏదో...

వృద్ధ దంపతులు ప్రేమ పెళ్లితో ఒకటయ్యారు

కేరళ: వయసుతో నిమిత్తం లేదంటూ ఈ వృద్ధ దంపతులు ప్రేమతో ఒకటైనా రా ఒకటైన వారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకున్నారు. కేరళ పట్టణంలో రామ వర్మ పురం చెందిన విజయ రాఘవన్...

AP NEWS

జర్నలిస్టులను బెదిరించిన వారికి జరిమాన,సుప్రీంకోర్టు తీర్పు

  న్యూఢిల్లీ:దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు.పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన.50 వేల రూపాయలు జరిమానా, అలాగే ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ...

దేశంలో పెరిగిపోతున్న పెళ్లికాని వారి సంఖ్య 

దేశంలో పెళ్లికాని యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు గానీ వారి ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యక్తిగత నిర్ణయాలు వంటి కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. గతంలో తాతలు, తండ్రులు ఏదో...

వృద్ధ దంపతులు ప్రేమ పెళ్లితో ఒకటయ్యారు

కేరళ: వయసుతో నిమిత్తం లేదంటూ ఈ వృద్ధ దంపతులు ప్రేమతో ఒకటైనా రా ఒకటైన వారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకున్నారు. కేరళ పట్టణంలో రామ వర్మ పురం చెందిన విజయ రాఘవన్...

జనసేన పార్టీలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖులు

గుంటూరు:ఆర్య వైశ్య సంఘ ముఖ్య నాయకులు బుధవారం జనసేన పార్టీలో చేరారు.చార్టెర్డ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు (విజయవాడ), వైశ్య సత్ర సముదాయం అధ్యక్షులు, దేవకీ వెంకటేశ్వర్లు...

తీన్మార్ మల్లన్నను కలిసిన పెద్దింటి అశోక్ కుమార్

తెలంగాణ : ప్రముఖ రచయిత, విద్యావేత్త,పెద్దింటి అశోక్ కుమార్ (బలగం సినిమా రచయిత) సోమవారం ఉదయం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న  క్యూ న్యూస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అశోక్ కుమార్ ను తీన్మార్ మల్లన్న...

న్యాయం కోసం పోరాడి గెలిచిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    రాజన్న సిరిసిల్ల జిల్లా: నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో, అలాగే ఆదర్శంగా తీర్చి దిద్దాలని వేములవాడ నియోజకవర్గ పరిధి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో నాలుగు సార్లు...

NATIONAL NEWS

జర్నలిస్టులను బెదిరించిన వారికి జరిమాన,సుప్రీంకోర్టు తీర్పు

  న్యూఢిల్లీ:దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు.పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన.50 వేల రూపాయలు జరిమానా, అలాగే ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ...

వృద్ధ దంపతులు ప్రేమ పెళ్లితో ఒకటయ్యారు

కేరళ: వయసుతో నిమిత్తం లేదంటూ ఈ వృద్ధ దంపతులు ప్రేమతో ఒకటైనా రా ఒకటైన వారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకున్నారు. కేరళ పట్టణంలో రామ వర్మ పురం చెందిన విజయ రాఘవన్...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాయచూర్ మున్నూరు కాపు సమాజం

హైదరాబాద్:రాయచూరు,మున్నూరు కాపు (బలిజ) సమాజం ప్రతి సంవత్సరం రాయిచూర్‌లో నిర్వహించే "కార హున్నిమే వర్షాకాలం సాంస్కృతికోత్సవం" సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకుడు రావి బోసరాజును...

శ్రీవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ భార్య శ్రీమతి అన్న కొణిదల

 ఆంధ్ర ప్రదేశ్ : తిరుమల తిరుపతి  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల సోమవారం దర్శించుకున్నారు. వేకువజామున వైకుంఠ...

ఢిల్లీలో జర్నలిస్టు సమస్యలపై తెలంగాణ-ఎంపీ రవిచంద్ర

న్యూఢిల్లీ:రైల్వేలో జర్నలిస్టుల రాయితీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టులలో చాలా వరకు తక్కువ,మధ్య తరగతి ఆదాయ వర్గాలకు చెందిన వారేనని,తమ విధి నిర్వహణలో భాగంగా ప్రతినిత్యం రైళ్లలో...

CM దమ్ముంటే హైదరాబాదును భాగ్యనగర్ గా మారుస్తాడా

హైదరాబాద్:హైదరాబాదులో ఉన్న బిజెపి పార్టీ ఆఫీసు ఆవరణను గద్దర్ పేరు పెట్టడం అని ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడడం నవ్వొస్తుందని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. పద్మ అవార్డు...