జర్నలిస్టులను బెదిరించిన వారికి జరిమాన,సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ:దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు.పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన.50 వేల రూపాయలు జరిమానా, అలాగే ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు. తమ వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనకు గురికాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు. సీనియర్ జర్నలిస్టులు ఈ తీర్పును ఆహ్వానించారు.అలాగే రాజకీయ నాయకుల నుండి ఒక్కింత రక్షణగా సుప్రీంకోర్టు వారి ఈ తీర్పు.ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.