ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులను బెదిరించిన వారికి జరిమాన,సుప్రీంకోర్టు తీర్పు

  న్యూఢిల్లీ:దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు.పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన.50 వేల రూపాయలు జరిమానా, అలాగే ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఈ...

దేశంలో పెరిగిపోతున్న పెళ్లికాని వారి సంఖ్య 

దేశంలో పెళ్లికాని యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు గానీ వారి ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యక్తిగత నిర్ణయాలు వంటి కారణాల వల్ల వివాహాలు...

వృద్ధ దంపతులు ప్రేమ పెళ్లితో ఒకటయ్యారు

కేరళ: వయసుతో నిమిత్తం లేదంటూ ఈ వృద్ధ దంపతులు ప్రేమతో ఒకటైనా రా ఒకటైన వారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకున్నారు. కేరళ పట్టణంలో రామ...

జనసేన పార్టీలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖులు

గుంటూరు:ఆర్య వైశ్య సంఘ ముఖ్య నాయకులు బుధవారం జనసేన పార్టీలో చేరారు.చార్టెర్డ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు (విజయవాడ), వైశ్య...

తీన్మార్ మల్లన్నను కలిసిన పెద్దింటి అశోక్ కుమార్

తెలంగాణ : ప్రముఖ రచయిత, విద్యావేత్త,పెద్దింటి అశోక్ కుమార్ (బలగం సినిమా రచయిత) సోమవారం ఉదయం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న  క్యూ న్యూస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు....

న్యాయం కోసం పోరాడి గెలిచిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    రాజన్న సిరిసిల్ల జిల్లా: నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో, అలాగే ఆదర్శంగా తీర్చి దిద్దాలని వేములవాడ నియోజకవర్గ పరిధి నుండి ఎమ్మెల్యేగా పోటీ...

శ్రీవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ భార్య శ్రీమతి అన్న కొణిదల

 ఆంధ్ర ప్రదేశ్ : తిరుమల తిరుపతి  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా...

ఆనాడు తండ్రి తరం ఏమిటి…ఈనాడు కొడుకుల తరం ఏమిటి?

ముఖ్య సందేశం ...ఒక కొడుకు తన తండ్రిని అడిగిన ఒక సందేహం.నాన్నా మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు..విమానాలు లేవు..ఇంటర్నెట్ లేదు.. టీవీ లు లేవు..కంప్యూటర్లు లేవు..ఏసీ లు...

నిరుపేద పెళ్లి కూతురికి ఆర్థిక సహాయం అందించిన సేవా సంస్థ

ఆంధ్ర ప్రదేశ్: తల్లిని కోల్పోయిన నిరుపేద యువతి వివాహానికి సాయం చేయమని అభ్యర్ధిస్తూ ఆశ్రయించిన ఓ తండ్రి (రాజోలు మండలం). మానవతా మూర్తులు - సామాజిక సేవా సంస్థ...