తాజా వార్తలు

కేడల కమలమ్మ దశదినకర్మ కు హాజరైన రాష్ట్ర అధ్యక్షులు పుటం పురుషోత్తం

వరంగల్ జిల్లా: ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన గోపాల విజయలక్ష్మి వారి తల్లి  అలాగే సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు అత్తగారైన కేడల కమలమ్మ అకాల...

మన అధ్యక్షురాలు రమకు ఆర్టికల్ బహూకరణ అందిస్తున్న మాలి కరుణాకర్

  హైదరాబాద్: సామాజిక వర్గానికి తన వంతు సేవ చేయడానికి సేవ సంకల్పంతో అమెరికాలో మన అసోసియేషన్ అధ్యక్షురాలుగా తొలి మహిళగా నియమితులైన రమ ముండిచింతల ఇటీవల భారతదేశానికి హైదరాబాదుకు...

తిరుమలను దర్శించుకున్న కమ్యూనిస్టు యోధుడు నారాయణ

ఆంధ్ర ప్రదేశ్: దశాబ్దాల పాటు "దేవుడు లేడు" అని తాను నమ్మిన సిద్ధాంతం నుంచి, వయసు మళ్ళిన తర్వాత "అంతా ఆ దేవుడే చూసుకుంటాడు" అనే ఆధ్యాత్మిక...

UGC చట్టం అమలు కాకుండా చేస్తున్నారు, మనకు బాగా నష్టం?

  తెలంగాణ :మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు చదువుకున్నా, లేకపోయినా ఒక విషయం మాత్రం తెలుసు.చదువు ఉంటే ఉద్యోగం వస్తుంది.ఉద్యోగం వస్తే బతుకు మారుతుంది.అందుకే చదువు...

మున్నూరు కాపు నూతన డైరీ ఆవిష్కరణ చేసిన-కే కేశవరావు

హైదరాబాద్: తెలంగాణలో బీసీ బహుజనులకు గత ఎనిమిది వసంతాలుగా రాజ్యాధికారం పొందలేకపోతున్నారని అందుకోసం బీసీలు బహుజనులు అందరూ ఒక్కటై పోరాడితేనే బహుజన రాజ్యం సాధ్యపడుతుందని మాజీ పార్లమెంట్...

పాత్రికేయుల సమస్యలపై పోరాటమే శరణ్యం, మామిడి సోమయ్య పిలుపు

హైదరాబాద్, జనవరి 21:జర్నలిస్టుల హక్కుల సాధన,సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందని, పోరాటాల ద్వారానే సమస్యలు సాధించుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో విస్తృత సమావేశం

తెలంగాణ: భారత దేశంలో 140 కోట్ల జనాభా కలిగిన 80 శాతం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో సభ్యులు.చట్ట సభల్లో బలం ఉందని మోదీ ప్రభుత్వం...

గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

  తెలంగాణ : హైదరాబాద్ గాంధీ భవన్ గురువారం రోజున జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు...

సికింద్రాబాద్అయ్యప్ప స్వాములకు ఇరుముడి

సికింద్రాబాద్, సికింద్రాబాద్‌లోని అంబర్ నగర్ అయ్యప్ప స్వాముల శరణు ఘోషలతో సోమవారం మారుమోగింది. స్థానిక ప్రసిద్దిగాంచిన శివాలయంలో శ్రీధర్మశాస్త్ర సన్నిధానం అయ్యప్ప స్వాములు మండల దీక్షను పూర్తి...