తాజా వార్తలు

నూతన గవర్నర్ కలిసిన విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్:తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ గురువారం  ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలసి ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నరు.ఈ...

Ap ప్రజలకు నాలుగు లక్షలు ఇల్లు నిర్మాణం కోసం

ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ నిరుపేదలకు ఇల్లు నిర్మాణానికి  ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందస్తుంది. కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ జీరో...

కాంగ్రెస్ లో చేరిన వరంగల్ కార్పొరేటర్లు

వరంగల్ జిల్లా: వరంగల్ తూర్పు నియోజకవర్గం లో డివిజన్ కార్పొరేటర్లు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆధ్వర్యంలో...

బీసీల గురించి వ్యాసకర్త మంగళారపు లక్ష్మణ్

హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి:బిసి ఇంటలెక్చువల్ సదస్సు ఒక మంచి తొలి మెట్టు, సమావేశం ఆద్యంతం అర్థం వంతంగా, నిండుగా, అందరినీ మెప్పించి మేల్కొల్పే విధంగా జరిగింది, హైదరాబాద్...

కాపు విద్యార్థులకు ఆర్థికంగా చేయూత అందిస్తాం ఆగ్రోస్ చైర్మన్  బాలరాజు 

కామారెడ్డిజిల్లా: కామారెడ్డి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కామారెడ్డి జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతులమీదుగా విద్యార్థులకు  స్పందన చేయడం జరిగింది....

బీసీలకు అండగా ఉంటా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

తెలంగాణ: హైదరాబాద్ స్థానిక మండల ఎలక్షన్లో బీసీలకు రావలసిన 40 శాతం కేటాయించి, బిసి కుల జనగణ చేసిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలని, డిమాండ్ చేస్తూ ఒకవేళ...

మంత్రిని కలిసిన ఫౌండర్ చీప్ అడ్వైజర్ రేణు దేశాయ్

తెలంగాణ: హైదరాబాద్  ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ జూబ్లిహిల్స్ లో తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ...

మంత్రి సురేఖను కలిసిన సినీనటి రేణు దేశాయ్

తెలంగాణ: హైదరాబాద్,ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్  జూబ్లిహిల్స్ లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి...