తాజా వార్తలు

దివ్యాంగులను మనోభావాలను దెబ్బతీసిన స్మిత సబర్వాల్

న్యూఢిల్లీ : దివ్యాంగులకు అఖిల భారత సర్వీసుల్లో రిజర్వేషన్లు అవసరమా అంటూ  ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు అస్సలు కరెక్ట్ కాదు.కచ్చితంగా దివ్యాంగుల సామర్థ్యాన్ని...

ఖిలామైసమ్మ కు బోనం సమర్పిస్తున్న మున్నూరుకాపులు

రంగారెడ్డి జిల్లా.ఆషాడ మాసంలో అమ్మవారి ఆశీర్వాదం పొందాలని తమ కుటుంబంలో పిల్లాపాపలో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఎంతో ఉత్సాహంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది....

కిలా మైసమ్మకు బోనం సమర్పిస్తున్న మున్నూరు కాపులు

రంగారెడ్డి జిల్లా : ఆషాడ మాసంలో అమ్మవారి ఆశీర్వాదం పొందాలని తమ కుటుంబంలో పిల్లాపాపలో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఎంతో ఉత్సాహంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం...

గుంటూరులో కాపు ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సమ్మేళనం

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రజా ప్రతినిధులుగా గెలుపొందిన తెలగ బలిజ కాపు ప్రజా ప్రతినిధులకు, ఈ నెల 23 మంగళవారం...

వరద బాధితులను ఆదుకున్న ఎంపీ పుట్ట

ఏలూరు జిల్లా : పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు మండలం కుమ్మరిగూడెంలో పెదవాగు ప్రాజెక్టు వలన ముంపుకు గురై వేళ్ళడానికి దార్లులేక ట్రాక్తర్లుపై ఆ గ్రామానికి చేరుకొని పునరావాస...

మున్నూరుకాపు పటేల్స్ ఫార్మా ప్రతినిధుల సమావేశం

కరీంనగర్ జిల్లా ; తెలంగాణలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 మంది మున్నూరుకాపు పటేల్స్ వివిధ కంపెనీ ఫార్మా మార్కెటింగ్ రంగంలో మేనేజర్లు,...

దేశం బాగు కోసం ప్రతి ఒక్క పౌరుడు పాటుపడాలి,

ఆంధ్ర ప్రదేశ్: భారతీయ జనతా పార్టీ, గురించి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి,పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాలు, విధి విధానాలు దేశం...

విప్ ఆది శ్రీనివాస్ ను సన్మానించిన మున్నూరుకాపులు

  సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండల కేంద్రంలోని శనివారం గాయత్రి ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల మున్నూరుకాపు ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది...

సమాజంలో మనుషులు ప్రవర్తిస్తున్న వైనం…

హైదరాబాద్; చెట్టుకు ఓ గాడిద కట్టేయబడిఉంది. దానియజమాని రోజూ దాన్ని అలా కట్టేస్తూ ఉంటాడు.ఓ రాత్రి ఆ చెట్టుపై ఉండే దెయ్యం ఆ కట్లను తెంచేసింది.ఇక ఆ...