తాజా వార్తలు

జగిత్యాలజిల్లా:  జిల్లా మున్నూరుకాపు నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చదల సత్యనారాయణ పటేల్  మర్యాదపూర్వకంగా సోమవారం తెలంగాణ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్...

కాపు ప్రజాప్రతినిధుల తీరుపట్ల తీవ్ర అసహనం-వి,హెచ్

తెలంగాణ- హైదరాబాద్:మున్నూరుకాపు ప్రజాప్రతినిధుల పట్ల మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు,కారటు పైన చేతాడు పొడుగు పేర్లు ఉంటే, స్టేజి మీద...

మన క్రొత్త వందరూపాయల నోటుపై వెనుక ఉన్న బొమ్మని గమనించారా

ఇండియాలో చలామణి అవుతున్న క్రొత్త వంద రూపాయల నోటుకు వెనుక వైపు ఉన్న ఈ చిత్రం పేరు "రాణీకావావ్".ఇది ఒక నీటిబావి, ఇది గుజరాత్ లోని పఠాన్...

శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్లాస్టిక్ కవర్లు,బాటిల్ నిషేధం

కర్నూల్ : శ్రీశైలం వెళ్లేటప్పుడు కారులో ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉండరాదు, ఉన్న యెడల వెయ్యి రూపాయలు వరకు జరినామ విధిస్తున్నట్లు అడవి...

నిరుద్యోగులను అరెస్టు చేసిన తాండూర్ పోలీసులు

వికారాబాద్ జిల్లా  : గత ప్రభుత్వం లో మా నిరుద్యోగులకు సరైన న్యాయం జరగలేదంటూ..తిరిగి కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని, కాంగ్రెస్కు...

పెళ్లి ముహూర్తాలు అనేది రూపకల్పన మాత్రమే

భారత కుబేరుడు అంబానీ ఇంట్లో జరిగిన వివాహంతో ఆషాఢం గుట్టురట్టు ...ఆషాఢం లేదు,గీశాడం లేదు,ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు.ఆషాఢ మాసాన అల్లుడూ అత్తా ఒక వాకిట్లో తిరగకూడదట.అందుకని ఈ...

తెలంగాణ ఔట్సోర్స్ ఉద్యోగులతో ఎంపీ ఈటెల సమావేశం

తెలంగాణ, హైదరాబాద్ :తెలంగాణ  రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టెంపుల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్. హైదరాబాద్ సోమాజిగూడలో శనివారం...

అభివృద్ధికి నోచుకోకున్న హుస్నాబాద్ నియోజకవర్గం

కరీంనగర్ జిల్లా : మూడు దశాబ్దాలుగా హుస్నాబాద్ (పాతఇందుర్తి) నియోజకవర్గంలో జరిగిన ఆధిపత్య పోరు వల్ల ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిపోయిందని సీనియర్ జర్నలిస్ట్, రచయిత మంగళారపు...

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రైతుబంధు నిధుల కసరత్తు

తెలంగాణ ,రైతుబంధు నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయగా.. రేపో మాపో లబ్ధిదారులకు...