తాజా వార్తలు

పరిహారం అందించిన ఇండియన్ బ్యాంక్ సిబ్బంది

అదిలాబాద్ జిల్లా :గత నెల అనారోగ్య సమస్యతో మరణించిన అదిలాబాద్ పట్టణానికి చెందినా సాట్లవార్ సంజయ్ కుటుంబ సభ్యులకు ఇండియన్ బ్యాంక్ వారి జీవన్ జ్యోతి భీమా...

కాపు సోదరులారా ఆదుకుందాం రా..!

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సోదరులారా మన మిత్రుడు మన కుల బంధావుడు తోట రాజేందర్ ఈరోజు అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో...

కేశవరావు (కేకే) సంచలన వ్యాఖ్యలు

రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్వకుంట్ల ఫ్యామిలీ పబ్లిసిటీ చేసేవారని షాకింగ్ కామెంట్స్...

రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు..?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ (X) వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం గారూ రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు....

మ‌హాశివ‌రాత్రి ఊరేగింపులో విషాదం

జైపూర్ : రాజస్ధాన్‌లోని కోటాలో దారుణం జ‌రిగింది. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శుక్ర‌వారం జ‌రిగిన ప్ర‌ద‌ర్శ‌న‌లో 14 మంది చిన్నారుల‌కు గాయాల‌య్యాయి. విద్యుత్ షాక్‌తో గాయాలైన పిల్ల‌ల‌ను ఆస్ప‌త్రికి...

రాజ్యసభకు నామినేట్‌ కావడంపట్ల సుధామూర్తి రియాక్షన్‌

తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్‌ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం...

ఆప్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ.

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)’ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో.. పార్టీ కన్వీనర్, ఢిల్లీ...