తాజా వార్తలు

శ్రీరాంసాగర్‌ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు

పండుగపూట నిజామాబాద్‌ (Nazamabad)జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్‌ జలాశయంలో( Sriramsagar reservoir) పడి(Drowned) ముగ్గురు యువకులు(Three Youths) గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన మెండోర...

పార్టీ మార‌డం లేదు.. స్ప‌ష్టం చేసిన మ‌ల్లారెడ్డి

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి శుక్ర‌వారం క‌లిశారు. మ‌ల్లారెడ్డితో పాటు ఆయ‌న కుమారుడు భ‌ద్రారెడ్డి కూడా వెళ్లారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో...

కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్ర‌తిష్టాత్మ‌క‌ ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటీ మద్రాస్ తమ...

సోదరుడిని పరామర్శించిన సీఎం రేవంత్‌ రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) సోదరుడు తిరుపతి రెడ్డిని(Tirupati Reddy) మాదాపూర్‌ మెడికవర్‌ హాస్పిటల్‌లో(Medicover Hospital) శుక్రవారం పరామర్శించారు. వైద్యులను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు....

న‌లుగురు అభ్య‌ర్థుల‌తో కాంగ్రెస్ తొలి జాబితా విడుద‌ల‌

న్యూఢిల్లీ : లోక్‌స‌భ అభ్య‌ర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా 36 మందితో కూడిన జాబితా విడుద‌లైంది. తెలంగాణ‌లో మొత్తం 17 పార్ల‌మెంట్...

11న ఛలో హైదరాబాద్‌ : ఆర్‌ కృష్ణయ్య

టెట్‌ (TET) వేసి టీచర్‌ పోస్టులు పెంచి డీఎస్సీ (DSC)ని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్‌ (Chalo Hyderabad) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు...

మేనిఫెస్టోను నమ్మి మోసపోవద్దు : ఏపీ సీఎం జగన్‌

ఎన్నికలు రాగానే ఆకర్షణీయ పథకాలతో ముందుకు వచ్చే టీడీపీ, జనసేనల మేనిఫెస్టోను ఏపీ ప్రజలు నమ్మొద్దని సీఎం జగన్ మోహన్‌రెడ్డి్ (CM Jagan) పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా...

తిరుమలలో స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీకొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని...

చంద్రబాబుపై మరోసారి రెచ్చిపోయిన పోసాని కృష్ణమురళి

వైసీపీ నాయకుడు, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణ మురళి (Posani Krishnamurali) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra babu) పై మరోసారి విరుచుకుపడ్డారు....