తాజా వార్తలు

కరాటేలో డాక్టర్ రేటు పట్టా పొందిన సుంకర యాదయ్య పటేల్

తెలంగాణ: ఆత్మరక్షణకు, శరీర దృఢత్వానికి, మానసిక వికాసానికి కరాటే ఎంతో ముఖ్యమని తెలిసి చిన్నప్పటినుండి కరాటే ప్రధాన వృత్తిగా చేసుకొని వివిధ స్కూళ్లలో విద్యార్థులకు ఆత్మ రక్షణ...

మున్నూరుకాపు ఓల్డ్ సిటీ సంఘం అధ్యక్షులుగా పల్లె శ్రవణ్ కుమార్

  హైదరాబాద్: మున్నూరు కాపులు సంఘటితంగా ఉండి అభివృద్ధి వైపు సంఘాలను నడిపించినప్పుడే ఆ సంఘం ఎంతో గుర్తింపు ఉంటుందని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు...

ఉద్యమ కళాకారుడు గజ్జల శ్రీనివాసు కు అవార్డు ప్రధానం

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నాయకుడు సీనియర్ జర్నలిస్టు గజ్జల శ్రీనివాస్ పటేల్ కు నేడు బుధవారం అరుదైన గౌరవం హైదరాబాదులో దక్కింది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి తన...

న్యాయం కోసం పోరాడి గెలిచిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    రాజన్న సిరిసిల్ల జిల్లా: నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో, అలాగే ఆదర్శంగా తీర్చి దిద్దాలని వేములవాడ నియోజకవర్గ పరిధి నుండి ఎమ్మెల్యేగా పోటీ...

పాత నగర మున్నూరు కాపు సంగంలు ఏకగ్రీవం

  హైదరాబాద్: గత కొన్ని ఏళ్లుగా పోటపొటిగా సాగిన పాతనగరం మున్నూరుకాపు సంఘాలు నేడు ఏకగ్రీవంగా ఒకే సంఘం రూపు దిద్దుకోవడం పట్ల కుల పెద్దలు సంతోషాన్ని...

శ్రీవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ భార్య శ్రీమతి అన్న కొణిదల

 ఆంధ్ర ప్రదేశ్ : తిరుమల తిరుపతి  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా...

ఆనాడు తండ్రి తరం ఏమిటి…ఈనాడు కొడుకుల తరం ఏమిటి?

ముఖ్య సందేశం ...ఒక కొడుకు తన తండ్రిని అడిగిన ఒక సందేహం.నాన్నా మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు..విమానాలు లేవు..ఇంటర్నెట్ లేదు.. టీవీ లు లేవు..కంప్యూటర్లు లేవు..ఏసీ లు...

చికిత్స పొందుతూ జర్నలిస్టు మృతి -సంతాపాన్ని వ్యక్తం చేసిన అధ్యక్షులు సోమయ్య

  హైదరాబాద్, ఏప్రిల్ గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో కూకట్ పల్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స పొందుతు సీనియర్ జర్నలిస్టు వై.నాగరాజు...

సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్

కరీంనగర్: ఆరోగ్య సమస్యల విషయమై చికిత్స చేయించుకుని ఆర్థిక సహాయార్థం సీఎం సహాయ నిధిని ఆశ్రయించగా వారికి స్థానిక మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్...