తాజా వార్తలు

30న వరంగల్ జిల్లా వరంగల్ కాపు సమావేశం

వరంగల్ : వచ్చేనెల ఫిబ్రవరి 2 ఆదివారం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల నందు బీసీ రాజకీయ యుద్ధభేరి సభ జరుగుతున్న తరుణంలో బీసీల గొంతుకను తెలియజేయుటకు  ఆ...

బీసీ ఉద్యమం కోసం మున్నూరుకాపుల సమావేశం

వరంగల్: బీసీ రాజ్యాధికారంసాధించుటకోసం శ్రమిస్తూ.బీసీ వర్గాలను చైతన్యం తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్న మున్నూరుకాపు కులబాంధవుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా నేడు...

సకలమ్మ మృతదేహానికి నివాళులర్పించిన- ఎంపీ

  హైదరాబాద్:తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అక్క చీటి సకలమ్మ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు తీవ్ర సంతాపం వ్యక్తం...

ఎంపీ రవిచంద్ర కు జన్మదినo అందజేసిన ఆర్ జె సి కృష్ణ

ఖమ్మం జిల్లా: బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జన్మదిన సందర్భంగా ఈరోజు ఖమ్మం లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్...

చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన ప్రధాన మంత్రి మోడీ

న్యూఢిల్లీ :వెండితెర మీద మెరిసినా..పొలిటికల్ మీటింగ్‌లో కనిపించినా..ఆయనెక్కడున్నా సమ్‌థింగ్‌ స్పెషలే. పాలిటిక్స్‌కు ఆయన దూరంగా ఉన్నా..రాజకీయాలు మాత్రం ఆ టాలీవుడ్‌ బిగ్‌స్టార్‌ నుంచి దూరం కావడం లేదు.మరోసారి...

ప్రియురాలును చితకబాదుతున్న భార్య

 మధ్యప్రదేశ్ :ఎంపీపీలోని నీముచ్‌కు చెందిన ఒక సర్పంచ్ తన గర్ల్ ఫ్రెండ్ తో కొంత సమయం గడపడానికి దాదాపు 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయినికి వెళ్లాడు,...

నెలలోగా ఆసుపత్రి పనులు పూర్తి చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:ఈనెలఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై...

షేక్ హ్యాండ్ ఇవ్వద్దన్న తెలంగాణ ముఖ్యమంత్రి

  తెలంగాణ: నేడు చైనాలో మెటాన్యుమోవైరస్ (HMPV) శరవేగంగా విస్తోరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ...