తాజా వార్తలు

ఆంధ్ర బిజెపి ఎన్నికల ప్రతినిధిగా పి సి మోహన్

  కర్ణాటక : ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక కోసం భారతీయ జనతాపార్టీలో ముఖ్య నాయకుడు. ప్రస్తుతం బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ సభ్యునిగా ఉన్న...

సావిత్రిబాయి పూలేకు ఎంపీ వద్దిరాజు నివాళి

  హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డితో కలిసి స్త్రీఅభ్యుదయవాది, గొప్ప సంస్కర్త,స్త్రీవిద్య,అణగారిన...

ప్లాస్టిక్ సీసాలలో నీరు త్రాగటం చాలా ప్రమాదకరమైనది.

తెలంగాణ: మనిషి దహార్తాన్ని తీర్చుకోవడానికి సమీపంలో ఉన్న షాపులలో వాటర్ బాటిల్ను తీసుకొని త్రాగుతుంటారు, అలాంటి బాటిల్లో నీరు త్రాగడంతో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నట్లు ఒక సర్వేలో...

మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో రంగ 36వ వర్ధంతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మండలంలో కాపు ముద్దుబిడ్డ బెజవాడ బెబ్బులి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం...

శ్రీనివాసును సన్మానిస్తున్న మున్నూరుకాపు సంక్షేమ సంఘం

తెలంగాణ: హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గ కోట్ల శ్రీనివాస్ ఎన్నిక కావడం పట్ల శనివారం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం జరిగినది....

పనిచేసే వారికి మెజార్టీతో గెలిపించాలి-బొల్లం తిరుపతి

హైదరాబాద్  వృత్తినే దైవంగా భావించి, తన తోటి సాహు జర్నలిస్టుల మనోభావాలను అవలింబింపజేసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు చాలామంది కడు దయనీయ పరిస్థితుల్లో కుటుంబాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి...

బొమ్మ వెంకన్న చేసిన సేవలు చిరస్మనయo

కరీంనగర్ జిల్లా: అందరిబంధువు, మున్నూరుకాపు ముద్దుబిడ్డ,మాజీ శాసనసభ సభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్  జయంతి సందర్భంగా బుధవారం స్థానిక బొమ్మకల్ లోని మున్నూరు కాపు వసతి గృహంలో...

కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తిన కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి పరిపాలిస్తున్నారని తెలంగాణ ప్రజలను నమ్మకద్రోహం చేస్తే అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ పార్టీ పాలనపై కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్...