జాతీయ వార్తలు

విషపూరిత గోలీలను చేపలకు మెప్పలో ఏర్పాటు

చేపలు మొప్పల లోపల అమ్మోనియా ఫార్మాలిన్ మాత్రలను ఉంచడం వల్ల చేపలు 4 నుండి 5 రోజుల వరకు తాజాగా ఉంటాయి. టాబ్లెట్ కరుగుతుంది. రసాయనం చేపల...

సిరిసిల్ల కాపు సంఘం ఆధ్వర్యంలో శివశంకర్ జయంతి

 రాజన్న సిరిసిల్ల జిల్లా:  మున్నూరుకాపు కళ్యాణ మండపంలో శనివారం స్థానిక మున్నూరు కాపు సంఘ నాయకులు జస్టిస్ పుంజాల శివ శంకర్ 95 వ జయంతి కార్యక్రమాన్ని...

ఆగస్టు 10,పుంజాల శివశంకర్ వేడుకను నిర్వహించాలి

రాజకీయ కురవృద్ధులు, ప్రముఖ సామాజికవేత్త, అభినవ విజ్ఞాన సంబోధకులు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మళ్ళీ జన్మించిoడు - వీరప్ప మొయిలీ,మాజీ ముఖ్యమత్రి కర్ణాటక ,మాజీ కేంద్ర...

బీసీల గురించి వ్యాసకర్త మంగళారపు లక్ష్మణ్

హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి:బిసి ఇంటలెక్చువల్ సదస్సు ఒక మంచి తొలి మెట్టు, సమావేశం ఆద్యంతం అర్థం వంతంగా, నిండుగా, అందరినీ మెప్పించి మేల్కొల్పే విధంగా జరిగింది, హైదరాబాద్...

మంత్రిని కలిసిన ఫౌండర్ చీప్ అడ్వైజర్ రేణు దేశాయ్

తెలంగాణ: హైదరాబాద్  ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ జూబ్లిహిల్స్ లో తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ...

మంత్రి సురేఖను కలిసిన సినీనటి రేణు దేశాయ్

తెలంగాణ: హైదరాబాద్,ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్  జూబ్లిహిల్స్ లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి...

కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసిన మున్నూరుకాపులు

తెలంగాణ: జగిత్యాల జిల్లా  కేంద్ర మంత్రివర్యులు గౌరవ నీయులు బండి సంజయ్ కలిసిన  జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు చెదలు సత్యనారాయణ పటేల్ బాదినేని రాజేందర్ పటేల్...

విద్యార్థికి గంజాయి మత్తు ఇచ్చి ఆపై అత్యాచారం

ఆంధ్ర ప్రదేశ్: తిరుపతి జిల్లా నగర పట్టణంలోని సహ విద్యార్థినికి గంజాయి మత్తు ఇచ్చి ఆపై అత్యాచారం చేసి, తన భార్యతో వీడియో తీయించి విద్యార్థికి బెదిరింపులు...