జాతీయ వార్తలు

పెళ్లి ముహూర్తాలు అనేది రూపకల్పన మాత్రమే

భారత కుబేరుడు అంబానీ ఇంట్లో జరిగిన వివాహంతో ఆషాఢం గుట్టురట్టు ...ఆషాఢం లేదు,గీశాడం లేదు,ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు.ఆషాఢ మాసాన అల్లుడూ అత్తా ఒక వాకిట్లో తిరగకూడదట.అందుకని ఈ...

కేంద్రమంత్రి బండి సంజయ్ కి ఆత్మీయ సత్కారం

  నిత్యం ప్రజల సమస్య పోరాటం, ప్రజలే తనకు బంధ వర్గాలు, మామూలు కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ భావాలను అవలింప చేసుకొని, కరీంనగర్...

భుజంపై మోసుకెళ్లిన అన్న

*చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసుకెళ్లిన అన్నలు* ఉత్తరప్రదేశ్ లోని లఖీం పూర్ ఖేరీ జిల్లాలో గుండెల్ని పిండేసే సంఘటన చోటుచే సుకుంది. టైఫాయిడ్ బారిన...

పరిహారం అందించిన ఇండియన్ బ్యాంక్ సిబ్బంది

అదిలాబాద్ జిల్లా :గత నెల అనారోగ్య సమస్యతో మరణించిన అదిలాబాద్ పట్టణానికి చెందినా సాట్లవార్ సంజయ్ కుటుంబ సభ్యులకు ఇండియన్ బ్యాంక్ వారి జీవన్ జ్యోతి భీమా...

మ‌హాశివ‌రాత్రి ఊరేగింపులో విషాదం

జైపూర్ : రాజస్ధాన్‌లోని కోటాలో దారుణం జ‌రిగింది. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శుక్ర‌వారం జ‌రిగిన ప్ర‌ద‌ర్శ‌న‌లో 14 మంది చిన్నారుల‌కు గాయాల‌య్యాయి. విద్యుత్ షాక్‌తో గాయాలైన పిల్ల‌ల‌ను ఆస్ప‌త్రికి...

రాజ్యసభకు నామినేట్‌ కావడంపట్ల సుధామూర్తి రియాక్షన్‌

తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్‌ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం...

ఆప్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ.

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)’ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో.. పార్టీ కన్వీనర్, ఢిల్లీ...

దేశంలోనే తొలిసారిగా నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డ్స్‌

దేశంలో ఇక ముందు సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు...

బెంగళూరులో మరింత తీవ్రమైన నీటి సంక్షోభం

న్ సిటీ బెంగళూరు (Bengaluru) లో నీటి సంక్షోభం (Water Crisis) మరింత తీవ్రమైంది. దాంతో సమస్యను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై...