తెలంగాణ

సోదరికి పాదాభివందనం చేస్తున్న కేంద్రమంత్రి బండి

కరీంనగర్ : ఢిల్లీ కోటలో కేంద్ర మంత్రులు బాధ్యతలు వహిస్తున్నప్పటికీ,తన సోదరి ఇంటికి వచ్చి రక్షాబంధన్ పండుగ పర్వదినం నాడు తన చేతికి రక్షకట్టడంతో తన హోదాను...

బీసీల సత్యాగ్రహ దీక్ష చేపట్టిన సోషల్ జస్టిస్ పార్టీ

  హైదరాబాద్: తెలంగాణలో 45 శాతం ఉన్న బీసీ కులాలను రాబోయే మండల ఎలక్షన్లో వారికి సరైన ప్రాతినిత్యం కల్పించి వివిధ పార్టీల నుండి టికెట్లు కేటాయించాలని...

రాష్ట్ర మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

హైదరాబాద్: ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులను ఖండిస్తూ తెలంగాణ మున్నూరు కాపు మహాసభ కాచిగూడ ఆధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల నిరసన, ర్యాలీ...

17,న ఎల్బీనగర్ లో బీసీల సత్య గ్రహదీక్ష- చామకూరి రాజు

హైదరాబాద్: తెలంగాణలో అధిక శాతం ఉన్న బీసీ వర్గాలు ఒక త్రాటిపైకి వచ్చి 47% ఉన్న స్థానిక  సంస్థ ఎన్నికలలో కుల జన గణన చేపట్టాలని ప్రభుత్వాన్ని...

కొడుకు రెండు కోట్లు అప్పు చేస్తే తల్లితండ్రులు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్: కర్నూలు జిల్లా ,మంచిగా చదువుకొని,ఉద్యోగం చేయమని బెంగళూరుకు పంపిస్తే బెట్టింగ్ పేరుతో మోసపోయి తల్లిదండ్రులను ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన కొడుకు, ఇలాంటివారు ఇంకా చాలామంది...

విషపూరిత గోలీలను చేపలకు మెప్పలో ఏర్పాటు

చేపలు మొప్పల లోపల అమ్మోనియా ఫార్మాలిన్ మాత్రలను ఉంచడం వల్ల చేపలు 4 నుండి 5 రోజుల వరకు తాజాగా ఉంటాయి. టాబ్లెట్ కరుగుతుంది. రసాయనం చేపల...

మలేషియా స్టడీ టూర్ వెళ్లనున్న ఎంపీ పుట్ట మహేష్

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ లో  పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారమే తన తదుపరి ప్రాధాన్యత అన్నారు.ఆయిల్ ఫామ్...

సంఘం అభివృద్ధికి సహకరించండి.. ఆవుల రమేష్ పటేల్

హైదరాబాద్: మరో అంబేద్కర్, బీసీల హక్కులకై ఢిల్లీలో గళం విప్పి ఎన్నో బిసి కులాలకు ఆదర్శ పురుషుడిగా నిలిచినా మహనీయులు, మన మున్నూరుకాపుల ఐకాన్ గా నిలబడిన...

కాపు, బిసి సంఘాల ఆధ్వర్యంలో శివశంకర్ జయంతి

హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో శనివారం కీర్తిశేషులు జస్టిస్ పుంజాల శివశంకర్  95వ జయంతి వేడుకలను మున్నూరు కాపు సంఘం, బిసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినారు. నివాళులు...