తెలంగాణ

జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలను సన్మానించిన మున్నూరుకాపులు

జగిత్యాల జిల్లా :కోరుట్ల పట్టణం లోని నూతనంగా ఎన్నికైన జగిత్యాల మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్ ను, సంఘ ప్రధాన కార్యదర్శి చిట్ల రమణను...

పుట్టగొడుగుల కాపు సంఘాలు

పుట్టగొడుగు సంఘాలకు అడ్డుకట్టు ఎప్పుడు.? ఇతరుల సొమ్ముల మీద ఆధారపడి అర్ధిక వ్యవస్థగా మారడం వంటి లక్షణాలు జాతి తిరోగమనానికి సంకేతం. స్వయం ప్రతిభతో కులస్తుల మనస్సును...

మున్నూరుకాపు వసతి గృహం స్థలం కొనుగోలుకు విరాళం

నిర్మల్ జిల్లా : ప్రముఖ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం అతి సమీపంలో మున్నూరుకాపు వసతి గృహం, నిత్యాన్నదాన సత్రం...

కాపు సోదరులారా ఆదుకుందాం రా..!

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సోదరులారా మన మిత్రుడు మన కుల బంధావుడు తోట రాజేందర్ ఈరోజు అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో...

కేశవరావు (కేకే) సంచలన వ్యాఖ్యలు

రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్వకుంట్ల ఫ్యామిలీ పబ్లిసిటీ చేసేవారని షాకింగ్ కామెంట్స్...

రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు..?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ (X) వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం గారూ రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు....

శ్రీరాంసాగర్‌ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు

పండుగపూట నిజామాబాద్‌ (Nazamabad)జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్‌ జలాశయంలో( Sriramsagar reservoir) పడి(Drowned) ముగ్గురు యువకులు(Three Youths) గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన మెండోర...

పార్టీ మార‌డం లేదు.. స్ప‌ష్టం చేసిన మ‌ల్లారెడ్డి

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి శుక్ర‌వారం క‌లిశారు. మ‌ల్లారెడ్డితో పాటు ఆయ‌న కుమారుడు భ‌ద్రారెడ్డి కూడా వెళ్లారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో...