తెలంగాణ

చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన ప్రధాన మంత్రి మోడీ

న్యూఢిల్లీ :వెండితెర మీద మెరిసినా..పొలిటికల్ మీటింగ్‌లో కనిపించినా..ఆయనెక్కడున్నా సమ్‌థింగ్‌ స్పెషలే. పాలిటిక్స్‌కు ఆయన దూరంగా ఉన్నా..రాజకీయాలు మాత్రం ఆ టాలీవుడ్‌ బిగ్‌స్టార్‌ నుంచి దూరం కావడం లేదు.మరోసారి...

ప్రియురాలును చితకబాదుతున్న భార్య

 మధ్యప్రదేశ్ :ఎంపీపీలోని నీముచ్‌కు చెందిన ఒక సర్పంచ్ తన గర్ల్ ఫ్రెండ్ తో కొంత సమయం గడపడానికి దాదాపు 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయినికి వెళ్లాడు,...

నెలలోగా ఆసుపత్రి పనులు పూర్తి చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:ఈనెలఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై...

షేక్ హ్యాండ్ ఇవ్వద్దన్న తెలంగాణ ముఖ్యమంత్రి

  తెలంగాణ: నేడు చైనాలో మెటాన్యుమోవైరస్ (HMPV) శరవేగంగా విస్తోరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ...

ఆంధ్ర బిజెపి ఎన్నికల ప్రతినిధిగా పి సి మోహన్

  కర్ణాటక : ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక కోసం భారతీయ జనతాపార్టీలో ముఖ్య నాయకుడు. ప్రస్తుతం బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ సభ్యునిగా ఉన్న...

సావిత్రిబాయి పూలేకు ఎంపీ వద్దిరాజు నివాళి

  హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డితో కలిసి స్త్రీఅభ్యుదయవాది, గొప్ప సంస్కర్త,స్త్రీవిద్య,అణగారిన...

ప్లాస్టిక్ సీసాలలో నీరు త్రాగటం చాలా ప్రమాదకరమైనది.

తెలంగాణ: మనిషి దహార్తాన్ని తీర్చుకోవడానికి సమీపంలో ఉన్న షాపులలో వాటర్ బాటిల్ను తీసుకొని త్రాగుతుంటారు, అలాంటి బాటిల్లో నీరు త్రాగడంతో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నట్లు ఒక సర్వేలో...